Thursday, October 17, 2024

AP: పత్తికొండ నియోజకవర్గంలో టీడీపీ అభ్య‌ర్థి కేఈ శ్యాంబాబు గెలుపు

ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లాలోని పత్తికొండ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి కేఈ శ్యాంబాబు గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి శ్రీదేవిపై శ్యాంబాబు 14,500 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement