Monday, September 16, 2024

AP: కురుపాంలో టీడీపీ అభ్యర్థి జగదీశ్వరి గెలుపు..

ఏపీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ హవా కొనసాగుతోంది. కురుపాం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి జగదీశ్వరి విజయం సాధించారు. సమీప వైసీపీ అభ్యర్థిపై 21,754 ఓట్లతో గెలుపొందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement