Sunday, September 8, 2024

AP: శ్రీశైలంలో టీడీపీ అభ్యర్థి బుడ్డా రాజ‌శేఖ‌ర్ రెడ్డి గెలుపు..

నంద్యాల జిల్లాలోని శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డిపై బుడ్డా రాజశేఖర్ రెడ్డి 5,927 ఓట్లతో విజ‌యం సాధించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement