Tuesday, September 17, 2024

Suspension – పోలవరం దస్త్రాల దగ్ధం .. నలుగురు అధికారుల సస్పెన్షన్

ధవళేశ్వరం: తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు పరిపాలనా కార్యాలయం దస్త్రాల దగ్ధం కేసులో ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. సీనియర్ అసిస్టెంట్లు కె. నూకరాజు, కారం బేబీ, స్పెషల్ ఆస్ఐ కళాజ్యోతి, సబార్డినేట్ రాజశేఖర్ను జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి సస్పెండ్ చేశారు. డిప్యూటీ తహసీల్దార్లు ఎ. కుమారి, ఎ. సత్యదేవికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్య వైఖరిని ఉపేక్షించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement