Friday, October 18, 2024

AP | హాస్టల్ భవనంపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య…

హాస్టల్ భవనంపై నుంచి దూకి 8వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం ఆమడగుంట్ల బీసీ బాలుర హాస్టల్‌లో 8వ తరగతి చదువుతున్న వీరేష్ ఆచారి ఆత్మహత్య చేసుకున్నాడు. కోటకొండ గ్రామానికి చెందిన బ్రహ్మయ్య ఆచారి, రాధమ్మ దంపతుల కుమారుడు వీరేష్ ఆచారి హాస్టల్‌లో ఉండడం ఇష్టంలేక రాత్రి హాస్టల్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement