Sunday, September 8, 2024

AP | చంద్రబాబుపై రాళ్ల దాడి.. తప్పిన ప్రమాదం

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి తృటిలో ప్రమాదం తప్పింది. గాజువాక సభలో గుర్తు తెలియని వ్యక్తులు చంద్రబాబుపై రాళ్లు రువ్వారు. పోలీసులు, భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తం అయ్యారు. నిన్న సీఎం జగన్ సభలో చీకట్లో ఎవరో గులకరాయి వేస్తే, నేడు లైట్లు ఉండగానే తనపై కొందరు దుండగులు రాళ్లతో దాడికి పాల్పడ్డారని చంద్రబాబు అన్నారు. తెనాలిలోనూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సైతం రాళ్లు వేశారని, దీని వెనుక ఉన్నది ఎవరని చంద్రబాబు ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement