Monday, June 24, 2024

Srikakulam – గ్రామ దేవత ఉత్సవంలో అపశృతి – సిరిమాను విరిగిపడి ఇద్దరు మృతి

శ్రీకాకుళం జిల్లాలో సిరిమాను ఉత్సవంలో విషాదం నెలకొంది. ఎచ్చర్ల మండలం కుప్పిలిలో సిరిమాను విరిగిపడి ఇద్దరు మరణించారు. సిరిమానుపై కూర్చొన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను బుడగట్లపాలేనికి చెందిన లక్ష్మణ్‌, పల్లేటిగా గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement