శ్రీకాకుళం జిల్లాలో సిరిమాను ఉత్సవంలో విషాదం నెలకొంది. ఎచ్చర్ల మండలం కుప్పిలిలో సిరిమాను విరిగిపడి ఇద్దరు మరణించారు. సిరిమానుపై కూర్చొన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను బుడగట్లపాలేనికి చెందిన లక్ష్మణ్, పల్లేటిగా గుర్తించారు.
Srikakulam – గ్రామ దేవత ఉత్సవంలో అపశృతి – సిరిమాను విరిగిపడి ఇద్దరు మృతి
![sirimanu_V_jpg--442x260-4g](https://cdn.prabhanews.com/wp-content/uploads/2024/06/sirimanu_V_jpg-442x260-4g.webp)
Advertisement
తాజా వార్తలు
Advertisement