Friday, September 20, 2024

AP/TG | మూడు రోజుల పాటు ఆ స్పెషల్‌ రైళ్లు రద్దు..!

పలు ప్రత్యేక రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. మూడు రోజుల పాటు వివిధ మార్గాల్లో నడిచే ప్రత్యేక రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నేటి నుంచి (ఆగస్టు 17) తిరుపతి-కాచిగూడ, కాకినాడటౌన్-సికింద్రాబాద్, సికింద్రాబాద్ – కాకినాడ టౌన్, నర్సాపూర్-సికింద్రాబాద్, సికింద్రాబాద్-నర్సాపూర్ వెళ్లే రైల్లు అందుబాటులో ఉండవని రైల్వే శాఖ తాజాగా పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement