Saturday, July 6, 2024

YS Sharmila : డీకేతో ష‌ర్మిల భేటి…

కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ని, ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి బెంగుళూర‌లో ఇవాళ ఉదయం ఆయన నివాసంలో కలిశారు. ఈనెల 8న విజయవాడలో నిర్వహిస్తున్న వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలకు హాజరవ్వాలని కోరారు. అదేవిధంగా ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై ఇరువురి మధ్య చర్చ జరిగింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement