Sunday, September 8, 2024

AP | వైసీపీలో చేరిన సీనియ‌ర్ టీడీపీ నేత‌..

కడప జిల్లా పులివెందుల నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్‌ నేత, మాజీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ ఎస్వీ సతీష్‌ కుమార్‌ రెడ్డి ఇవ్వాల (శుక్రవారం) సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. పార్టీ కండువాతో సతీష్ రెడ్డిని సీఎం జగన్ స్వాగతించారు. కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ రామసుబ్బారెడ్డి, కడప మేయర్‌ సురేష్‌బాబు, పలువురు స్ధానిక నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement