Thursday, September 19, 2024

AP: స‌జ్జ‌ల నేతృత్వంలో ఫోన్ ట్యాపింగ్

ప్ర‌జాప్ర‌తినిధుల ఫోన్లు,
వారి వ్య‌క్తిగ‌త సంభాష‌ణ‌లు రికార్డింగ్
ఫోన్ ట్యాపింగ్ తో బెదిరింపులు
విచార‌ణ‌కు డొక్కా డిమాండ్

అమరావతి: తెలంగాణలో మాదిరి ఏపీలోనూ ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందని మాజీ మంత్రి, టిడిపి నేత డొక్కా మాణిక్య వరప్రసాద్‌ ఆరోపించారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రముఖ నాయకుల ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందన్నారు. ప్రజాప్రతినిధుల ఫోన్లు, వారి వ్యక్తిగత సంభాషణలను రికార్డు చేశారని చెప్పారు. దీని ఆధారంగానే ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడిందన్నారు. జ‌గ‌న్ ప్రభుత్వం చేసిన ఈ ట్యాపింగ్‌పై విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement