Friday, October 4, 2024

AP: రైలు కిందపడి ఆర్టీసీ మెకానిక్ ఆత్మహత్య…

శ్రీ సత్యసాయి బ్యూరో, ఆగస్టు 3 (ప్రభన్యూస్) : శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్ లో శనివారం రైలు కిందపడి పుట్టపర్తి ఆర్టీసీ డిపో మెకానిక్ చంద్ర ఆత్మహత్య చేసుకున్నారు. అత‌ని ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. ఈ ఘ‌ట‌న‌పై పుట్టపర్తి రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement