Thursday, September 5, 2024

Roberry – షిరిడి – సికింద్రాబాద్ రైల్లో భారీ దోపిడీ

ఆంధ్రప్రభ స్మార్ట్ – హైదరాబాద్ ప్రతినిధి – : షిరిడి నుంచి సికింద్రాబాద్ వస్తున్న రైల్లో దోపిడీ జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున ప్రయాణికులు నిద్రలో ఉండగా దొంగలు లగేజ్ ని ఎత్తుకెళ్ళారు.

మూడు బోగీలో దొంగలు లగేజీని దోచుకుని వెళ్ళిపోయారని ప్రయాణికులు తెలిపారు. బీదర్ స్టేషన్ రాగానే లగేజ్ ఎతుకెళ్లినట్లు ప్రయాణికులు గుర్తించారు. దీంతో బీదర్ లో రైలు ఆపి ఆందోళన చేపట్టారు. ప్రయాణికులలో ఎక్కువమంది తెలుగువారే ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement