Sunday, September 8, 2024

KNL: తుంగభద్ర నుంచి హెచ్‌ఎల్‌సీకి నీటి విడుదల..

కర్ణాటకలో భారీ వర్షాల వల్ల తుంగభద్ర జలాశయం నిండుకుంటుంది. ప్రస్తుతం జలాశయం 1633 వరకు గాను 1627 అడుగులుగా నీటిని నిలువలు ఉన్నాయి. ఎగువ నుంచి 1, 04,600 క్యూసెక్కుల నీరు జలాశయంకు చేరుతుంది. దీంతో సోమవారం ఉదయం తుంగభద్ర జలాశయం నుంచి హెచ్ ఎల్ సి కి 100 క్యూసేక్కుల నీటిని తుంగభద్ర డ్యామ్ అధికారులు విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయంలో 105 టీఎంసీల నిల్వలకు గాని 84 టీఎంసీల నీరు ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement