Friday, October 18, 2024

Red sandalwood seized – రూ. 30ల‌క్ష‌ల విలువైన ఎర్ర‌చంద‌నం స్వాధీనం.. ఒక‌రి అరెస్టు

చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం నెల్లిపట్ల క్రాస్ వద్ద ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న కారును టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. షిఫ్ట్ కారులో తరలిస్తున్న 13 దుంగలు స్వాధీనం చేసుకొని ఒకరిని అరెస్ట్ చేయ‌గా మరో వ్యక్తి పరారీలో ఉన్నారు. వాటి విలువ సుమారు 30 లక్షల విలువ చేస్తుంద‌ని తెలిపారు. పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ టీమ్ వెంటాడి పట్టుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement