Monday, September 16, 2024

Poster Released – ఏడో తేది నుంచి కాణిపాకం బ్రహ్మోత్స‌వాలు….

అమ‌రావ‌తి – కాణిపాకం వరసిద్ధి వినాయకుని బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 7 నుంచి 27 వ తేదీవరకు నిర్వహించ‌నున్నారు.ఈ నేప‌థ్యంల ఈ బ్ర‌హ్మోత్స‌వాల‌పై దక్షిణాది నాలుగు భాషల్లో పోస్టర్లు రూపొందించారు. ఈ పోస్టర్లను దేవాదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శుక్రవారం నాడు అమ‌రావ‌తిలోని సచివాలయంలో ఆవిష్కరించారు.

ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ, బ్రాహ్మోత్సవాలను భక్తులమనోభావాలకు అనుగుణంగా ఘనంగా నిర్వహించాలని కోరారు… ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, పూత్తలపట్టు ఎమ్మెల్యే మురళి మొహన్, అదనపు కమిషనర్ రాంచంద్రమోహన్, కాణిపాకం దేవాలయం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వాణి, చిత్తూర్ జిల్లాకు చెందిన వేద పండితులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement