Monday, September 16, 2024

AP: బెంగళూరు బయల్దేరిన పవన్ కళ్యాణ్..

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బెంగళూరు పర్యటనకు బయల్దేరి వెళ్లారు. కర్ణాటక రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి.ఖంద్రేతో ప‌వ‌న్ సమావేశం కానున్నారు. కర్ణాటకలోని ఆరు కుంకీ ఏనుగులను రాష్ట్రానికి ఇవ్వాల్సిందిగా మంత్రిని పవన్ కోరనున్నారు. అలాగే ఎర్రచందనం స్మగ్లింగ్‌ కట్టడికి సహకరించాలని విజ్ఞప్తి చేయనున్నారు.

చిత్తూరు జిల్లా పరిధిలోను, పార్వతీపురం ప్రాంతంలోను ఏనుగులు ఊళ్ళ మీదకు వచ్చి పంటలు నాశనం చేస్తున్నాయి. ఆ ఏనుగుల గుంపును తరమడానికి కుంకీ ఏనుగులు అవసరం. కొన్ని కుంకీ ఏనుగులు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ఇచ్చేలా కర్ణాటక అటవీ శాఖను కోరనున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement