Sunday, September 8, 2024

NITI Aayog – ఢిల్లీలో చంద్ర‌బాబు

అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం సాయంత్రం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఢిల్లీలో శనివారం జరుగనున్న నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన‌నున్నారు. ఈ సమావేశంలో పోలవరం కొత్త డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణ ప్రతిపాదనలు, అమరావతి రాజధాని నిర్మాణ ప్రతిపాదనలపై నీతి అయోగ్ అధికారుల‌తో చర్చించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement