Thursday, September 12, 2024

NLR: పంచాయతీ నిధుల ఖర్చుపై డిప్యూటీ కమిషనర్ విచారణ..

ముత్తుకూరు, ఆగస్టు 12(ప్రభ న్యూస్) : నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు గ్రామపంచాయతీ నిధుల ఖర్చుపై వచ్చిన ఆరోపణల పట్ల సోమవారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ విసాగర్ విచారణ చేపట్టారు. ఈనేపథ్యంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో జరిగిన విచారణకు సర్పంచ్ తో పాటు కొంతమంది వార్డు సభ్యులు హాజరయ్యారు. విచారణలో రికార్డుల పరిశీలన సమగ్రంగా చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement