Friday, September 20, 2024

Nandyala – బస్సు – లారీ ఢీ

నంద్యాల బ్యూరో ప్రభ న్యూస్ .. నంద్యాల జిల్లా డోన్ సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక లారీ ప్రైవేట్ బస్సు ఢీకొన్నా యి. డోన్ రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలోని ఒక హోటల్ ఎదురుగా లారీ ప్రైవేటు బస్సు ఢీకొట్టిన సంఘటనలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ప్రైవేట్ ట్రావెల్స్ కి చెందిన బస్సు బెంగళూరుకు వెళ్తున్న సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement