Friday, September 20, 2024

Nandyala – మిద్దె కూలింది – బతుకు తెల్లారింది

నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం లొని వెలుగోడు పట్టణంలోని అమ్మవారి శాల వీధిలోమట్టి మిద్ద కూలి ఒకరు మృతి చెందగా, ఇద్దరికీ గాయాలు అయ్యాయి…. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మట్టి మధ్య నాని నాని ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన లో కుమ్మరి మద్దమ్మ .. అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిని ప్రభుత్వ ఆసుపత్రికి చేర్పించారు చికిత్స నిమిత్తం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement