Friday, September 6, 2024

Tirumala: శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్

తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామిని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. శనివారం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామితో కలిసి కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు, అర్చకులు ఎంపీ, ఎమ్మెల్యేకు స్వామి వారి తీర్థప్రసాదాలను అందించడంతో పాటు వేద ఆశీర్వాదం అందజేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement