Tuesday, September 17, 2024

AP: స్టీల్ పరిశ్రమను సందర్శించిన మంత్రి టీజీ భరత్..

కర్నూలు బ్యూరో : ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్, జయరాజ్ ఇస్పత్ స్టీల్ ఫ్యాక్టరీని శుక్రవారం రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్ సందర్శించారు. ఆయన వెంట పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి ఉన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జయరాజ్ ఇస్పత్ స్టీల్ ఫ్యాక్టరీ ఎండి కొయాంక, కర్నూల్ ఆర్డీవో శేషిరెడ్డి, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ సోమశేఖర్ రెడ్డి, ఓర్వకల్లు తహసిల్దార్ వెంకటరమణలతో అనంతరం మంత్రి సమీక్ష నిర్వహించారు. పరిశ్రమకు కావాల్సిన మౌలిక వసతులపై చర్చించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement