Wednesday, October 2, 2024

AP: విద్యుత్ స‌మ‌స్య‌ల‌పై మంత్రి టీజీ భ‌ర‌త్ స‌మీక్ష‌..

కర్నూలు : నగరంలో విద్యుత్ సమస్యలు, వాటి పరిష్కారం పై మంత్రి టీజీ భరత్ విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వ‌హించారు.

స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో నిర్వహించిన సమీక్షలో నగరంలోని పాత బస్తీలో విద్యుత్ సరఫరా, లోపాలు, సబ్ స్టేషన్ల పనితీరు, ఇళ్లపై వెళ్లిన విద్యుత్ తీగల సమస్యలకు పరిష్కారం తదితర వాటిపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ ఎస్ఈ ఉమాపతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement