Thursday, July 4, 2024

AP: స్కూల్ బస్సు ప్రమాదంపై స్పందించిన మంత్రి నారా లోకేశ్..

నెల్లూరు జిల్లా కావలి సమీపంలో జరిగిన స్కూల్ బస్సు ప్రమాదంపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. “స్కూల్ బస్సును లారీ ఢీకొన్న ఘటన నన్ను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ప్రమాదంలో క్లీనర్ చనిపోవడం బాధాకరం. ఈ ప్రమాదంలో గాయపడిన చిన్నారులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించాం. స్కూల్ యాజమాన్యాలు బస్సుల ఫిట్నెస్ విషయంలో అప్రమత్తతతో వ్యవహరించాలి” అని తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement