Saturday, September 21, 2024

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి హరీష్‌రావు

తెలంగాణ ఆర్ధిక శాఖా మంత్రి హరీష్ రావు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు మంత్రికి వేదాశీర్వాదం అందించారు. అనంతరం ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ద, ప్రసాదాలు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement