Tuesday, September 17, 2024

AP | బాలకృష్ణ సమక్షంలో టీడీపీలోకి భారీగా చేరికలు…

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపాలిటీలో ఎమ్మెల్యే బాలకృష్ణ సమక్షంలో భారీ సంఖ్యలో టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే బాలకృష్ణ కందువ కప్పి మున్సిపల్ చైర్ పర్సన్ ఇంద్రజ సహా 9 మంది కౌన్సిలర్లను పార్టీలోకి ఆహ్వానించారు. మూడు సార్లు హ్యాట్రిక్ సాధించిన ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురంను మరింత అభివృద్ధి చేస్తాడన్న నమ్మకంతో టీడీపీలో చేరినట్లు కౌన్సిలర్లు తెలిపారు.

పార్టీలో చేరిన కౌన్సిలర్లు:

  • నసీరా బాను
  • గిరికుమార్
  • సునీత
  • ఇంద్రజ
  • పరుశురాం
  • ఆయూబ్
  • మల్లికార్జున
  • షేక్ రేష్మ భాను
  • నాగమణి
Advertisement

తాజా వార్తలు

Advertisement