Friday, September 20, 2024

TG: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన పీఠాధిపతి…

మంత్రాలయం, జులై 31(ప్రభ న్యూస్): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతులు సుభుదేంద్రతీర్థులు బుధవారం హైదరాబాద్ లో ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాఘవేంద్రస్వామి శేషవస్త్రంతో ఆశీర్వదించి స్వామివారి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో మఠం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement