Thursday, September 12, 2024

Kurnul – విధుల‌లో నిర్ల‌క్ష్యం… ఇద్ద‌రు అధికారుల‌పై వేటు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – కర్నూలు బ్యూరో – విధుల్లో నిర్లక్ష్యం, అవినీతి, అక్రమాలకు పాల్పడిన ఇద్దరు అధికారులను సస్పెండ్ చేస్తూ కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ భాష ఉత్తర్వులు జారీ చేశారు. ఎమ్మిగనూరు మండలం మండలం ఎన్నికల డీటీగా పనిచేసిన రఘువీర్ తో పాటు హొళగుంద ఆర్ ఐ రాజశేఖర్ ను సస్పెన్షన్ కు గురయ్యారు. రెవెన్యూ శాఖలో విధుల్లో నిర్లక్ష్యం, వివాదాల భూములను తొలగించడం, వాటి మాటలు అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement