Sunday, July 7, 2024

KNL: పొలం తగాదాలో ఇరువర్గాల ఘర్షణ.. 17మందికి గాయాలు

కర్నూలు : పొలం త‌గాదాలో ఇరువ‌ర్గాలు ఘ‌ర్ష‌ణ ప‌డ‌డంతో 17మందికి గాయాలైన ఘ‌ట‌న క‌ర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలోని నందవరం మండలం జోహారాపురం గ్రామంలో పొలం తగాదాలో ఇరువర్గాల ఘర్షణ జరగడంతో 17మందికి గాయాలయ్యాయి. అందులో నలుగురి తలలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని మెరుగైన చికిత్స నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement