Friday, September 20, 2024

Kadapa: మినీ బస్సు బోల్తా.. ఒకరు మృతి..

పులివెందుల- ప్రభ న్యూస్ : కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం లింగల మండలం పార్నపల్లె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. ఇవాళ ఉదయం మినీ బస్ – ఆటో ఢీకొన్నాయి. దీంతో మినీ బస్సు బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో కసనూరు గ్రామానికి చెందిన బోనాల హరి మృతిచెందారు. మరి కొంత మంది గాయాలపాలయ్యారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement