అమరావతి: తమ పార్టీకి చెందిన ఇద్దరు శాసన సభ్యుల్ని ప్రభుత్వ విప్లుగా ప్రకటించాలని కోరుతూ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీఎం చంద్రబాబును కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన లేఖ రాశారు. నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ను విప్లుగా నియమించాలని కోరినట్లు పవన్ రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Janasena – ఆ ఇద్దరూ జనసేన విప్ లు… ముఖ్యమంత్రికి పవన్ కల్యాణ్ లేఖ
![janasena](https://cdn.prabhanews.com/wp-content/uploads/2024/04/janasena-1-696x364.jpg)
Advertisement
తాజా వార్తలు
Advertisement