Saturday, September 21, 2024

AP | జగన్ అక్రమాస్తుల కేసు విచారణ వాయిదా…..

వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఉన్న అక్రమ కేసుల విచారణ ఇంకోసారి వాయిదా పడింది. ఆయన కేసుల విచారణను త్వరగా విచారణ చేయాలని ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు కాగా.. దానిపై మంగళవారం తెలంగాణ హైకోర్టు విచారణ చేసింది. జగన్ కేసుల‌ప త్వరితగతిన విచారణ జరపాలని హరిరామ జోగయ్య పిల్‌ దాఖలు చేశారు. ప్రజాప్రతినిధుల కేసులను త్వరితగతిన జరపాలని సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయని పిటిషనర్‌ వాదించారు. ఈ క్రమంలో పిటిషన్లపై విచారణను సెప్టెంబర్‌ 17కు తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement