Friday, October 18, 2024

Krishna Tribunal | ఏపీ, తెలంగాణ నీటి పంపకాలపై విచారణ వాయిదా…

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి పంపకాలపై కృష్ణా ట్రిబ్యునల్ లో విచారణ జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో తాజాగా అఫిడవిట్ దాఖలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సమయం కావాలని కోరింది. ఈ అభ్య‌ర్థ‌న‌ను పరిగణనలోకి తీసుకున్న ట్రిబ్యునల్…. అఫిడవిట్‌ దాఖలు చేసేందుకు ఏపీకి నాలుగు వారాల సమయం ఇచ్చింది. తదుపరి విచారణను ఆగస్టు 28, 29కి వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement