Thursday, July 4, 2024

IAS Transfers – ఎపిలో ప‌లువురు ఐఎఎస్ ల బ‌దిలీ ..

ఎపిలో ప‌లువురు ఐఎఎస్ లు బ‌దిలీ అయ్యారు… శ్రీకాకుళం క‌లెక్ట‌ర్ గా స్వ‌ప్నిల్ దిన‌క‌ర్ , మ‌న్యం కలెక్ట‌ర్ గా శ్యాం ప్ర‌సాద్ కు పోస్టింగ్ ఇచ్చారు.. అన‌కాప‌ల్లి క‌లెక్ట‌ర్ గా కె విజ‌య నియ‌మితుల‌య్యారు. ఈ మేర‌కు ఎపి సిఎస్ నీర‌బ్ కుమార్ ఉత్త‌ర్వులు జారీ చేశారు.. మొత్తం 12 మంది ఐఎఎస్ ల‌కు స్థాన చ‌ల‌నం క‌లిగింది..

విశాఖజిల్లా కలెక్టర్ గా హరేంద్ర ప్రసాద్.
శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గా స్వప్నీల్ దినకర్.
పార్వపురం కలెక్టర్ గా శ్యాం ప్రసాద్
అనకాపల్లి కలెక్టర్ గా విజయ
అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గా మహేష్ కుమార్
పల్నాడు జిల్లా కలెక్టరా పి అరుణ్ బాబు
నెల్లూరుజిల్లా కలెక్టర్ గా ఓ. ఆనంద్
తిరుపతి కలెక్టర్ గా వెంకటటేశ్వర్ సలిజామల
అనమయ్య జిల్లా చామకూరి శ్రీధర్
కడప కలెక్టర్ గా శివశంకర్ తోలేటి
సత్యసాయి జిల్లా కలెక్టర్ గా టిఎస్ చేతన్
నంద్యాల జిల్లా కలెక్టర్ గా రాజకుమారి

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement