Wednesday, September 18, 2024

AP: భార్యను కాపాడే ప్రయత్నంలో భర్త మృతి..

కర్నూలు : ఓ జంట రైలులో వెళ్తుండగా ప్రమాదశాత్తు కిందపడిన భార్యను కాపాడబోయి భర్త మృతిచెందిన ఘటన డోన్ సమీపంలోని ఎర్రగుంట్ల వద్ద చోటు చేసుకుంది. దంపతులు సయ్యద్ ఆసిఫ్, అసియాబాను ఫుట్ బోర్డుపై కూర్చొని ప్రయాణిస్తుండగా భార్య ప్రమాదశాత్తు కిందపడింది.

గమనించిన భర్త ఆమెను కాపాడేందుకు రైలు నుంచి దూకాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మహిళను డోన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కర్ణాటకకు చెందిన వీరు.. 4 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement