Friday, September 20, 2024

TTD ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.21కోట్ల భారీ విరాళం..

తిరుమల వెంకటేశ్వర స్వామికి ఓ భక్తుడు భారీ విరాళం అందించాడు. పంజాబ్‌లోని ట్రైడెంట్ గ్రూప్‌కు చెందిన రాజిందర్ గుప్తా ఆదివారం (ఆగస్టు 11) ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.21 కోట్లను టీటీడీకి విరాళంగా అందించారు. ఈ మేరకు దాత రాజిందర్ గుప్తా టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి సి.వెంకయ్య చౌదరికి చెక్కును అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement