Sunday, September 8, 2024

Breaking: దీక్ష విరమించిన హరిరామ జోగయ్య

కాపులకు 5శాతం రిజర్వేషన్లకై నిరవధిక దీక్ష చేపట్టిన హరిరామ జోగయ్య దీక్షను విరమించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దీక్షను విరమించాలని హరిరామ జోగయ్యను కోరారు. ఆరోగ్య సమస్యల దృష్ట్యా దీక్ష విరమించాలని జోగయ్యను పవన్ కళ్యాణ్ కోరారు. పవన్ కళ్యాణ్ చేసిన విజ్నప్తి మేరకు హరిరామ జోగయ్య దీక్షను విరమించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement