Friday, September 20, 2024

AP | అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి..

ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రొటెం స్పీకర్‌గా టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో ప్రొటెం స్పీకర్‌గా గోరంట్ల బుచ్చయ్య చౌదరితో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement