Thursday, September 19, 2024

HRA – ఎపి ఉద్యోగులకు గుడ్ న్యూస్

అంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – అమ‌రావ‌తి – ఏపీ ఉద్యోగులకు చంద్రబాబు గుడ్‌ న్యూస్ వినిపించారు.. ఆంధ్రప్రదేశ్ సచివాలయ, హెచ్ఓడి ఉద్యోగస్తులకు హెచ్ఆర్ఏ అంటే ఇంటి అద్దె భత్యం 24% కొనసాగింపుకు ఆయ‌న గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. దీని పై సచివాలయ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేకాదు నూతన ప్రభుత్వంలో 12వ పిఆర్సి కమిషనర్ ని నియమించాలని కోరారు. త్వరగా ఉద్యోగులకు పిఆర్సి అమలు చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వాన్ని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement