Friday, October 18, 2024

AP: నంద్యాలలో మాజీమంత్రి ఎన్ఎండి ఫరూక్ గెలుపు

నంద్యాల నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ఎన్ ఎండి ఫరూక్ గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి శిల్పా రవి కిషోర్ రెడ్డిపై 11,950 మెజార్టీతో గెలుపొందారు. ఎన్ఎండి ఫరూక్ గెలవడంతో టీడీపీ నేతలు, పార్టీ కార్యకర్తలు, అభ్యర్థి కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచుకున్నారు. దీంతో నంద్యాల పట్టణం పసుపు మయంగా మారింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement