Monday, September 16, 2024

AP | ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

కర్నూలు : జిల్లాలోని ఆలూరు మండలం హుబ్బిలేడు వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హులేబీడు సమీపంలో బొలేరా వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

స్థానికులు క్షతగాత్రులను ఆదోని ఆస్పత్రికి తరలించారు. బాధితులు బళ్లారి నుంచి ఆదోనికి వెళ్తుండగా టైరు పంక్చర్ కావడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. మృతులను ఆదోనికి చెందిన గౌస్ (మేస్త్రీ), షమీరా, నస్రీన్‌లుగా గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement