Friday, October 18, 2024

AP | మెడికల్ రీయింబర్స్‌మెంట్ మరో ఏడాది పొడిగింపు

ఏపీ సర్కార్ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త చెప్పింది. ఈహెచ్ఎస్ కు సమాంతరంగా మెడికల్ రీయింబర్స్మెంట్ స్కీమ్ కొనసాగుతుందని ప్రకటించింది. మెడికల్ రీయింబర్స్మెంట్ మరో ఏడాది పొడింగించినట్లు తెలిపింది. వచ్చే ఏడాది మార్చి 31 పొడిగించింది. ఏప్రిల్ 1, 2024 నుంచి మార్చి 31, 2025 వరకు ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ కు సమాంతరంగా మెడికల్ రీయింబర్స్మెంట్ పథకం అమలులో ఉంటుందని ఏపీ వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement