Sunday, September 8, 2024

Delhi – 26న నీతి ఆయోగ్ భేటి… హాజరుకానున్న చంద్ర‌బాబు

న్యూఢిల్లీ – ఈ నెల 26వ తేదీన ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం జ‌ర‌గ‌నుంది. ఈ స‌మావేశానికి ఎపి సిఎం చంద్ర‌బాబు హాజ‌రుకానున్నారు.. ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువుదీరిన త‌ర్వాత ఆయ‌న తొలిసారిగా ఈ మీటింగ్ లో పాల్గొన‌నున్నారు.. ఇక చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్ప‌టికే కేంద్ర బ‌డ్జెట్ లో భారీగా ఎపికి నిధుల రాబ‌ట్టిన ఆయ‌న తాజా ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో గే ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కూడా కలుస్తారని సమాచారం. మ‌రికొన్ని ప్రాజ‌క్ట్ ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ పొందేందుకు ఆయ‌న ఈ పర్య‌ట‌న‌ను వినియోగించుకోనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement