భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారు కొలువై ఉన్న కర్నూలు జిల్లాలోని శ్రీశైలంలో భక్తుల రద్దీ విపరీతంగా కొనసాగుతోంది. సోమవారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై తమ ఇష్ట దైవమైన మల్లికార్జున, బ్రమరాంబికలను దర్శించుకునేందుకు పోటెత్తారు.
![](https://cdn.prabhanews.com/wp-content/uploads/2024/06/knl-1-2-1024x576.jpg)
- Advertisement -
![](https://cdn.prabhanews.com/wp-content/uploads/2024/06/image-131-1024x462.png)