Monday, September 9, 2024

TTD | తిరుమల అన్నదాన ట్రస్టుకు కోటి విరాళం… ఎవరిచ్చారంటే !

తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శనానికి విచ్చేసిన సుమదుర సంస్థ చైర్మన్ గుండా మధుసూధన్, వైస్ చైర్మన్ కె వి రామారావు, డైరెక్టర్లు కందుకురి భరత్ కుమార్, గుండా నవీన్ కుమార్, మొరంచెట్టి శ్రీనివాస్….. స్వామిని దర్శించుకున్నారు. అనంత‌రం తిరుమల JEO వెంకయ్య చౌదరిని కలిసిన వారు వెంకటేశ్వర అన్నదాన ట్రస్ట్ కు కోటి రూపాయల విరాళమును అందించినారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement