Saturday, September 21, 2024

Tirumala – శ్రీవారి సన్నిధిలో జాన్వీ కపూర్ ….

తల్లి శ్రీదేవి 61వ జయంతి ఈ సందర్భంగా తిరుమల శ్రీవారిని నటి జాన్వీ కపూర్ దర్శించుకుంది.. ముందుగా ఆమె మెట్లమ మార్గంలో అలిపిరి చేరుకున్నారు.. అక్క డ నుంచి సంప్రదాయ చీరకట్టులో స్నేహితుడు శిఖర్‌ పహారియా తో కలిసి ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు.

ముందుగా ఆలయానికి చేరుకున్న జాన్వీకి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement