Saturday, September 7, 2024

మాజీ డిప్యూటీ స్పీకర్ డాక్టర్ కుతూహలమ్మ మృతి

తిరుపతి సిటీ ఫిబ్రవరి 15 (ప్రభ న్యూస్): గంగాధర్ నెల్లూరు మాజీ ఎమ్మెల్యే మాజీ డిప్యూటీ స్పీకర్ డాక్టర్ కుతూహలమ్మ బుధవారం ఉదయం మృతి చెందడం జరిగింది. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఉండింది. ఆమె చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందడం పట్ల పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల నాయకులు వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేయడంతో పాటు వారి కుటుంబాన్ని మనోధైర్యంతో ఉండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నట్లు తెలియజేశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement