Friday, October 18, 2024

AP | చిరంజీవి పెద్ద మనసు.. వరద బాధితులకు ₹కోటి సాయం అందజేత

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో మెగాస్టార్ చిరంజీవి కలిశారు. ఎపిలో వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి తన తరపున రూ.50 లక్షలు, హీరో రామ్ చరణ్ తరపున రూ.50 లక్షల విరాళం అందించారు.

సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే చిరంజీవి.. వరద సాయం కింద రూ.1 కోటి అందించడంపై ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement